
భాగవతం టెస్ట్ (కుంతీదేవి ప్రార్థన)
Authored by Srinivas Cherku
Religious Studies
University
Used 3+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
12 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
కలి ఆవిర్భావానికి ముందు బ్రాహ్మణులు, గోవులు, మహిళలు, పిల్లలు మరియు వృద్ధులను ప్రత్యేకంగా ఎందుకు చూసుకునేవారు? .
సమాజంలో పవిత్రతను కాపాడటానికి.
శాంతి, ప్రశాంతత మరియు జీవిత పురోగమనానికి మంచి తరం లభిస్తుంది.
ఎ మరియు బి రెండూ
పైవేవీ కాదు.
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
యుధిష్ఠిర మహారాజు కీర్తి ఇంద్రుని వలె నలుదిశలా వ్యాపించింది. ఇంద్రుడు 100 అశ్వమేధ యజ్ఞములు చేసాడు. యుధిష్ఠిరుడు, కృష్ణుని ఆధ్వర్యంలో ___ యజ్ఞాలు చేసాడు.
1
3
50
1000
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
కృష్ణుడు ద్వారకకు బయలు దేరబోతుండగా ఎవరు భయంతో పరుగు పరుగున ఆయన దగ్గరకు వచ్చారు.
కుంతీ
ద్రౌపది
గాంధారి
ఉత్తర
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
అశ్వత్థామ బ్రహ్మాస్త్రంతో దాడి చేయబడిన ఉత్తర గర్భంలోని పిండము ఎవరి ద్వారా రక్షించబడింది.
అర్జునుడు
కృష్ణుని సుదర్శన చక్రం.
భీముడు
మరో బ్రహ్మాస్త్రం.
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
కుంతీమహారాణి శ్రీకృష్ణుడిని ఏమని సంబోధిస్తుంది.
గోవులకు, ఇంద్రియాలకు జీవం పోసేవాడు.
వసుదేవుని కుమారుడు మరియు దేవకి యొక్క ఆనందము.
నంద బాలుడు మరియు బృందావన గోపాలుడు.
పైవన్నీ
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
కుంతీ దేవి తనకు మళ్లీ మళ్లీ విపత్తులు జరగాలని ప్రార్థిస్తుంది ఎందుకు
కృష్ణుడిని మళ్లీ మళ్లీ చూడగలగడానికి.
ఇకపై పునరావృతమయ్యే జనన మరణాల నుండి విముక్తి పొందడానికి.
ఎ మరియు బి రెండూ
కుంతి దేవి తన జీవితం పట్ల పూర్తిగా విసుగు చెందింది.
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
కృష్ణుడు కుంతిహారాణిని శాంతింపజేసిన తరువాత, అతన్ని ఎవరు ఆపారు, మరియు హస్తినాపురంలో మరికొన్ని రోజులు ఉండమని అభ్యర్థించారు.
భీముడు
అర్జునుడు
యుధిష్ఠిరుడు
భీష్ముడు
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?