NEW
Font size
S
M
L
XL
WorksheetsTelugu 1.7.4
Total questions: 6
Worksheet time: 3mins
Name
Class
Date
1.
అవధాని శశాంక' 'ఆశుకవితాకేసరి అన్న బిరుదులను పొందిన కవి ఎవరు?
a)
కంచర్ల గోపన్న
b)
ఎలకూచి బాలసరస్వతి
c)
ధూర్జటి
d)
లక్ష్మీనరసింహశర్మ
e)
గడిగె భీమ
2.
నంబి శ్రీధరరావు ఏ బిరుదును పొందాడు ?
a)
వికటకవి
b)
శబ్దశాసనుడు
c)
కవిరాజ
d)
సహజపండితుడు
e)
ఆదికవి
3.
సుభాషిత త్రిశతి'ని తెలుగులో అనువదించినది ఎవరు?
a)
నంబి శ్రీధరరావు
b)
కంచర్ల గోపన్న
c)
అన్నమయ్య
d)
ఎలకూచి బాలసరస్వతి
e)
కాకుత్థ్సం శేషప్ప
4.
రాజుల్ మత్తులు, వారి సేవ నరకప్రాయం అని చెప్పింది ఎవరు?
a)
నంబి శ్రీధరరావు
b)
ఎలకూచి బాలసరస్వతి
c)
ధూర్జటి
d)
అన్నమయ్య
e)
కాకుత్థ్సం శేషప్ప
5.
రాఘవ యాదవ పాండవీయం'ను రాసింది ఎవరు?
a)
కంచర్ల గోపన్న
b)
గడిగె భీమ
c)
ఎలకూచి బాలసరస్వతి
d)
లక్ష్మీనరసింహశర్మ
e)
కాకుత్థ్సం శేషప్ప
6.
కంచర్ల గోపన్న ఏ జిల్లావాసి?
a)
జగిత్యాల
b)
ఖమ్మం
c)
నిజామాబాద్
d)
రంగారెడ్డి
e)
సిద్ధిపేట
Reset
