NEW
Font size
Worksheetsసురవరం ప్రతాపరెడ్డి 4
Total questions: 10
Worksheet time: 5mins
జోగిపేటలో నిర్వహించబడిన సభ
నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ
ఆంధ్ర మహాసభ
రాష్ట్ర ఆంధ్ర మహాసభ
నిజాం సభ
నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ ఏ సంవత్సరంలో నిర్వహించబడింది
1930
1931
1929
1932
జోగిపేటలో నిర్వహించబడిన నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభకు అధ్యక్షులుగా ఎవరు వ్యవహరించారు
సురవరం ప్రతాపరెడ్డి
కందుకూరి వీరేశలింగం
చిలకమర్తి లక్ష్మీనరసింహం
రఘురామయ్య
ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏ సంవత్సరంలో స్థాపించబడింది
1943
1944
1942
1940
ఆంధ్ర సారస్వత పరిషత్తు వ్యవస్థాపక సభ్యులలో ఒకరు
సురవరం ప్రతాపరెడ్డి
కందుకూరి వీరేశలింగం
వేదం వెంకటరాయ శాస్త్రి
చిలకమర్తి లక్ష్మీ నరసహం
సురవరం ప్రతాపరెడ్డి గారికి ఈ సంస్థతో సంబంధం లేదు
బాలసరస్వతీ గ్రంధాలయం
వేమన గ్రంథాలయం
ఆంధ్ర సారస్వత పరిషత్తు
సారస్వత పరిషత్తు
ముదిరాజ్ సంఘానికి అధ్యక్షులుగా వ్యవహరించినది
సురవరం ప్రతాపరెడ్డి
కొరివి కృష్ణస్వామి ముదిరాజ్
చిలకమర్తి లక్ష్మీనరసింహం
నారాయణ ముదిరాజ్
ఆంధ్ర అను శబ్దానికి అర్థం
తెలుగు భాష
ఆంగ్ల భాష
సంస్కృత భాష
గ్రాంథిక భాష
విజ్ఞాన వర్దిని పరిషత్తు ఏ సంవత్సరంలో స్థాపించబడింది
1941
1940
1942
1939
గోల్కొండ పత్రిక ఎప్పుడు స్థాపించబడింది
మే 10
మే 11
మే 12
మే 9
